ఈ వెబ్ పేజిలో ప్రతీ రోజు ప్రార్థనా సమావేశానికి సంబంధించిన తెలుగు వార్తలు అందించడం జరుగుతుంది.
*19-09-2024*
నేటి వార్తలు
నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు ..చదువుతున్నది ________ , ______వ తరగతి
*****—–****_____******
శుభోదయం
జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం, ప్రస్తుత ప్రభుత్వ హాయమంలోనే అమలు .
రబీలో ఎరువుల రాయితీకి 24,475 కోట్లు, ముంబైలో జాతీయ నైపుణ్య కేంద్రం , చంద్రయాన్ -4కు గ్రీన్ సిగ్నల్- కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు.
2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తు గడువు ఈ నెల 28 నుంచి వచ్చే నెల 18 వరకు.
విద్యుత్తు చార్జీల సవరణకు ప్రతిపాదన, పరిశ్రమలకు ఒకే కేటగిరీ కింద బిల్లు , ఈఆర్సికి డిస్కంల నివేదిక.
చిన్న ,మధ్యతరహ పరిశ్రమలతోనే ఉద్యోగ అవకాశాలు మెరుగు పడతాయి ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి .
పుడమి ….నిప్పుల కొలిమి, ఏ ప్రాంతము సురక్షితంగా లేదు, జూన్, ఆగస్టు పై క్లైమేట్ సెంట్రల్ నివేదిక .
క్రీడా వార్తలు
బంగ్లా తో భారత్ తొలి టెస్ట్ నేడు.
నేటి సూక్తి
నీవు అంగీకరించే వరకు ప్రపంచం నిన్ను ఓడించలేదు.
ఆరోగ్య చిట్కా
జీలకర్ర నానబెట్టిన నీటిని తాగడం వల్ల విటమిన్ “ఏ” వృద్ధి అవుతుంది
నిన్నటి జీకే
పాలస్తీన శరణార్థులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఎన్ని యు.ఎస్ డాలర్లను ప్రకటించింది?
జవాబు: 5 మిలియన్ యూఎస్ డాలర్స్.
నేటి జీకే
అంతర్జాతీయ క్రికెట్ (ICC) కౌన్సిల్ వార్షిక సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది?